Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ వుడా పార్క్‌కు సమీపంలో వైకాపా కేంద్ర కార్యాలయం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (13:53 IST)
ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విశాఖపట్టణానికి తలించే యత్నాలు జోరుగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, వైజాగ్ వుడా పార్కు సమీపంలో నిర్మాణం పూర్తికావస్తున్న ఒక భవనాన్ని పార్టీ కార్యాలయానికి అనువైనదిగా గుర్తించినట్టు తెలిసింది. 
 
ఆ భవన యజమానితో ఇప్పటికే పలుమార్లు చర్చించినట్టు సమాచారం. మరో రెండు, మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తరలించవచ్చని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. 
 
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... కోర్టులో కేసుల నేపథ్యంలో రాజధాని తరలింపు ఆలస్యమైనా, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మాత్రం అక్టోబరు నాటికి విశాఖలో ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments