Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ బిల్లుకు అడ్డు తగులుతా... అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తా!

మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం

Webdunia
బుధవారం, 3 మే 2017 (09:08 IST)
మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఓ రైతు చేతులమీదుగా నిమ్మరసం తాగి జగన్ దీక్ష విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని చంద్రబాబు సర్కారుపై జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
రైతు కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవన్నారు. చంద్రబాబు సీఎం అయితే వెంటనే కరువూ వస్తుందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు దీక్షతో ప్రభుత్వం స్పందించని పక్షంలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి అడ్డు తగులుతామని.. ఇందుకోసం త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను ఎలా జరుపుతారో చూస్తానని జగన్ వార్నింగ్ ఇచ్చారు. 
 
మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. పనిలో పనిగా సీఎం తనయుడు నారా లోకేష్‌పై జగన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు మంత్రులు చంద్రబాబు తనయుడు లోకేష్‌ను... లోకేష్‌ కాదంట లోక్యాష్‌ అని కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments