Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ బిల్లుకు అడ్డు తగులుతా... అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తా!

మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం

Webdunia
బుధవారం, 3 మే 2017 (09:08 IST)
మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఓ రైతు చేతులమీదుగా నిమ్మరసం తాగి జగన్ దీక్ష విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని చంద్రబాబు సర్కారుపై జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
రైతు కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవన్నారు. చంద్రబాబు సీఎం అయితే వెంటనే కరువూ వస్తుందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు దీక్షతో ప్రభుత్వం స్పందించని పక్షంలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి అడ్డు తగులుతామని.. ఇందుకోసం త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను ఎలా జరుపుతారో చూస్తానని జగన్ వార్నింగ్ ఇచ్చారు. 
 
మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. పనిలో పనిగా సీఎం తనయుడు నారా లోకేష్‌పై జగన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు మంత్రులు చంద్రబాబు తనయుడు లోకేష్‌ను... లోకేష్‌ కాదంట లోక్యాష్‌ అని కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments