Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా ఆంధ్రా అవతరణ వేడుకలు... జెండా ఎగురవేసిన జగన్

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:01 IST)
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైఎస్‌ఆర్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవంబరు ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వైకాపా నేతలు జ్యోతుల నెహ్రూ, ధర్మాన ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. 
 
కాగా జూన్ 2వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments