Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లోకి బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్

బీఎన్‌పీ పరిబాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్టనర్స్ (ఇండియా) కంపెనీ తాజాగా బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇందులో ఒకేసారి కనిష్టంగా ఐదు వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే గరిష్ట

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (16:07 IST)
బీఎన్‌పీ పరిబాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్టనర్స్ (ఇండియా) కంపెనీ తాజాగా బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇందులో ఒకేసారి కనిష్టంగా ఐదు వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
రూ.5 వేలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నెల కనిష్టంగా రూ.500 కూడా పెట్టుబడిగా పెట్టొచ్చని బీఎన్‌పీ పరిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఆనంద్ షా తెలిపారు. 
 
ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు తమ కంపెనీ సర్వదా సిద్ధంగా ఉంటుందన్నారు. తమ కంపెనీ దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ తరహా ఫండ్‌ను ప్రవేశపెట్టడం ఇది 14వ సారి అని చెప్పారు. తమ కంపెనీ టోటల్ యావరేజ్ అసెట్స్ రూ.5977 కోట్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments