Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తల వీరంగం!

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:44 IST)
సీఎం జగన్ పుట్టిన రోజున‌ చాలా చోట్ల వేడుక‌లు జ‌రిగాయి. కానీ, గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో అదో జ‌ల్లిక‌ట్టులా సాగింది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ పుట్టిన రోజు సంబ‌రం అంటూ న‌గర వీధుల్లో ర్యాలీ చేశారు. అంతేకాదు... ఏకంగా క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు... ఉన్మాదంతో క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లు కొట్టారు. తాగిన మైకంలో జ‌ల్లిక‌ట్టు మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. దీనితో న‌ర‌స‌రావుపేట బస్టాండ్ వద్ద భ‌యాన‌క ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. 
 
 
న‌ర‌స‌రావుపేట బ‌స్టాండ్ వ‌ద్ద నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు యువకులను మద్యం మత్తులో కర్రలతో  చితకొట్టి తాలిబన్లను తలపించారు వైసీపీ కార్యకర్తలు. దీనితో ఇద్దరు వ్యక్తులకు గాయాల‌య్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు, ప్రయాణికులు ఇదేం పుట్టిన‌రోజు వేడుక‌లురా బాబూ అని బెంబేలెత్తిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments