Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తల వీరంగం!

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:44 IST)
సీఎం జగన్ పుట్టిన రోజున‌ చాలా చోట్ల వేడుక‌లు జ‌రిగాయి. కానీ, గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో అదో జ‌ల్లిక‌ట్టులా సాగింది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ పుట్టిన రోజు సంబ‌రం అంటూ న‌గర వీధుల్లో ర్యాలీ చేశారు. అంతేకాదు... ఏకంగా క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు... ఉన్మాదంతో క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లు కొట్టారు. తాగిన మైకంలో జ‌ల్లిక‌ట్టు మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. దీనితో న‌ర‌స‌రావుపేట బస్టాండ్ వద్ద భ‌యాన‌క ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. 
 
 
న‌ర‌స‌రావుపేట బ‌స్టాండ్ వ‌ద్ద నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు యువకులను మద్యం మత్తులో కర్రలతో  చితకొట్టి తాలిబన్లను తలపించారు వైసీపీ కార్యకర్తలు. దీనితో ఇద్దరు వ్యక్తులకు గాయాల‌య్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు, ప్రయాణికులు ఇదేం పుట్టిన‌రోజు వేడుక‌లురా బాబూ అని బెంబేలెత్తిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments