గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తల వీరంగం!

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:44 IST)
సీఎం జగన్ పుట్టిన రోజున‌ చాలా చోట్ల వేడుక‌లు జ‌రిగాయి. కానీ, గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో అదో జ‌ల్లిక‌ట్టులా సాగింది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ పుట్టిన రోజు సంబ‌రం అంటూ న‌గర వీధుల్లో ర్యాలీ చేశారు. అంతేకాదు... ఏకంగా క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు... ఉన్మాదంతో క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లు కొట్టారు. తాగిన మైకంలో జ‌ల్లిక‌ట్టు మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. దీనితో న‌ర‌స‌రావుపేట బస్టాండ్ వద్ద భ‌యాన‌క ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. 
 
 
న‌ర‌స‌రావుపేట బ‌స్టాండ్ వ‌ద్ద నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు యువకులను మద్యం మత్తులో కర్రలతో  చితకొట్టి తాలిబన్లను తలపించారు వైసీపీ కార్యకర్తలు. దీనితో ఇద్దరు వ్యక్తులకు గాయాల‌య్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు, ప్రయాణికులు ఇదేం పుట్టిన‌రోజు వేడుక‌లురా బాబూ అని బెంబేలెత్తిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments