Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఆళ్ళగడ్డ వేదికగా రైతు భరోసా నిధుల పంపిణీ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (09:15 IST)
నంద్యా జిల్లాలోని ఆళ్ళగడ్డ వేదికగా పీఎం కిసాన్ - వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల పంపిణీ జరుగనుంది. ఇందుకోసం ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిస్సాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి ఉదయం 10.15 గంటలకు ఆళ్ళగడ్డకు చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కాలేజీ క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. 
 
ఇక్కడ నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments