Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగిరెడ్డి బెయిల్ : సీబీఐకు షాకిచ్చిన కడప కోర్టు -

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (10:17 IST)
దివంగత మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐ కోర్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ను తిరస్కరించలేమని పేర్కొంది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
దీనిపై వాదనలు జరుగగా, ఈ వాదనలు ఆలకించిన కోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణకు ఈ నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments