Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైయస్ షర్మిలకు కుమారుడి నిశ్చితార్థం రాజకీయాలకు వేదిక అవుతుందా?

డీవీ
గురువారం, 18 జనవరి 2024 (17:01 IST)
YS Raja Reddy, Atluri Priya
వైయస్ షర్మిలకు కుమారుడి నిశ్చితార్థం రాజకీయాలకు వేదిక అవుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‎లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం వేడుకకు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, భారతి హాజరుకానున్నారు.
 
నిన్ననే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితుల య్యారు. దీంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నరని తెలుస్తోంది. ఈ వేడుకలో తన రాజకీయ పాత పరిచయాలన్నింటికీ కుమారుడి ఎంగేజ్మెంట్ వేదికయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments