Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ పులా? సింహమా? బీజేపీపై గర్జించమనండి.. వైఎస్ షర్మిల

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (23:00 IST)
YS Sharmila
తునిలో జరిగిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు జగన్‌ దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదాను పక్కనబెట్టారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఒక్క అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరారు. 
 
ఏపీలో మూడు రాజధానుల పేరిట మభ్యపెట్టి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని, చంద్రబాబు, జగన్‌ పాలనలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైన రాలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ పులా? సింహమా? ఏది.. అయితే బీజేపీపై ఒక్కసారి గర్జించమని అడగండి.. అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు, ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాగడం తప్పా మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులను జగనన్న మోసం చేశారని షర్మిల అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments