Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుడ్ లక్ టీమిండియా'... వైఎస్ జగన్ అభినందనలు ట్వీట్..!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (10:33 IST)
దేశ వ్యాప్తంగా వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ఫీవర్ చోటుచేసుకుంది. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 
 
విజయపథంలో దూసుకెళ్తున్న టీమిండియా మరో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఉదయం ఆయన ట్వీట్ చేయగా, ఇప్పటివరకూ 100కు పైగా రీ ట్వీట్లు వచ్చాయి.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments