Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ ఎన్నికలు- వైకాపా ప్రజాప్రతినిధులతో ఏపీ సీఎం జగన్

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (12:46 IST)
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైకాపా ప్రజాప్రతినిధులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పాయకరావుపేట, పెందుర్తి, నర్సీపట్నం నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. 
 
ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికలకు సన్నాహకంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో బొత్స గెలుపు కోసం మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ సమావేశాల్లో, ఎన్నికల ప్రక్రియలో పార్టీ సభ్యులు ఎలా నడుచుకోవాలి. మద్దతు కూడగట్టాలి అనే దానిపై జగన్ వ్యూహాత్మక దిశలను అందిస్తారు. అదనంగా బుధవారం తాడేపల్లిలో ప్రత్యేకంగా పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులపై ప్రత్యేక దృష్టి సారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments