రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ పాద నమస్కారం(వీడియో)

మంగళవారం నాడు తన ప్రచారం నిమిత్తం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలుగు రాష్ట్రాలకు విచ్చేశారు. తొలుత తెలంగాణకు ఆయన వచ్చిన సందర్భంగా.. ఆయనతో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1 పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (19:44 IST)
మంగళవారం నాడు తన ప్రచారం నిమిత్తం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలుగు రాష్ట్రాలకు విచ్చేశారు. తొలుత తెలంగాణకు ఆయన వచ్చిన సందర్భంగా.. ఆయనతో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1 పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని రామ్‌నాథ్ కోరారు. అనంతరం వైఎస్‌ జగన్‌ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు రామ్ నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద నమస్కారం చేసి ఆయన దీవెనలు అందుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments