Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు..

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకుల భద్రత కోసం కొత్తగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పర్యాటకుల భద్రత కోసం ఈ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పర్యాటక ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే వీటిని నెలకొల్పామని చెప్పారు. 
 
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు భయం, ఇబ్బంది లేకుండా ఈ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. మొత్తం కోస్తా తీరంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో 26 పర్యాటక పోలీస్ స్టేషన్లను ప్రారంభించినట్టు సీఎం జగన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments