Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో సెల్ఫీ.. ఫోన్ పోగొట్టుకున్న పెద్దమ్మ... కొత్త ఫోన్ కొనిచ్చిన సీఎం

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (14:34 IST)
ఇటీవల వరద బాధిత జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని సరస్వతి నగర్‌ పర్యటన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. 
 
ఆ సమయంలో విజయ అనే మహిళ సెల్‌ఫోన్ జారి నీటి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సీఎం జగన్.. పెద్దమ్మా.. మీకు కొత్త ఫోన్ ఇప్పించే బాద్యత నాది. బాధపడవద్దు అని హామీ ఇచ్చారు. 
 
ఈ హామీని సీఎం జగన్ నెరవేర్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష్ ఆ పెద్దమ్మకు కొత్త మొబైల్ ఫోన్ కొనిచ్చారు. ఈ ఫోనును డాక్టర్ రవికాంత్ ద్వారా ఆ మహిళకు చేర్చారు. దీంతో ఆ మహిళ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments