Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (22:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. తన వ్యక్తిగత పర్యటనకు అనుమతించాలంటూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ పిటిషన్‌పై సీబీఐ ఈ నెల 17వ తేదీన కౌంటర్ దాఖలు చేయగా మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, పర్యటనకు ముందు జగన్తన మొబైల్ ఫోన్, ఈ మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐ ఇవ్వాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments