Webdunia - Bharat's app for daily news and videos

Install App

యస్.. తెదేపా నాయకులు బఫూన్లు వంటివారు... జగన్ ఫైర్... అసెంబ్లీలో ఆందోళన

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:44 IST)
మంగలి కృష్ణ ప్రస్తావనను అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు తేవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీని ఉద్దేశించి మీ లాంటి బఫూన్లు లాంటి వారు నన్ను అంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు. దాంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 
 
జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయగానే స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ శాసనసభ్యులను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కోరారు. 
 
బాధ్యత గల ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. అయితే జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో అసెంబ్లీని స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు తెదేపా నాయకులు జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments