Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినోడే కదా అని బైకెక్కితే... మార్గమధ్యంలో కిందపడేసి ఆ పని చేశాడు...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:10 IST)
కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. తెలిసినోడే కదా అని బైకు ఎక్కినందుకు ఆ మహిళ రేప్‌కు గురైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి అనే గ్రామానికి చెందిన ఓ మహిళ... తన వ్యక్తిగత పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చింది. 
 
అక్కడ తన పని ముగించుకుని తిరుగు ప్రయాణమైంది. ఇంతలో తమ గ్రామానికే చెందిన మేకల సురేష్ అనే యువకుడు బైకుపై కనిపించడంతో పలుకరించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఇంటికి వెళ్లేందుకు బైకు ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆ వ్యక్తి తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. 
 
బైకును ఆపి.. ఆ మహిళను బలవంతంగా కిందపడేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న బాధిత మహిళ.. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments