Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాలో పేరెంట్స్‌ను ఆదుకుందామని స్వీట్స్ షాపులో చేరిన యువతి: మత్తు మందిచ్చి అత్యాచారం

Webdunia
బుధవారం, 19 మే 2021 (13:18 IST)
గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. కరోనావైరస్ దెబ్బకు తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలుద్దామని స్వీట్స్ దుకాణంలో చేరిన యువతిపై యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
వివరాలు చూస్తే... గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కరోనావైరస్ విజృంభణ కారణంగా కాలేజీ మూసేసారు. దీనితో ఇంటివద్దనే వుంటున్న ఆ యువతి, తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరా ఇవ్వాలనుకుని పట్టణంలోని ఓ స్వీట్ షాపులో నెలకి రూ.5వేల జీతానికి పనిలో చేరింది.
 
ఐతే ఆ షాపు యజమాని ఈ యువతిపై కన్నేశాడు. అదనుకోసం చూసిన ఆ కామాంధుడు షాపులో ఎవరూ లేని సమయంలో ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింకును ఇచ్చాడు. అది తాగిన ఆమె కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. దాంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు నుంచి బయటపడ్డ యువతి తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తించి, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు బాధితులు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం