Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల ఎదుటే.. పాడుబడిన రైస్‌మిల్లులో యువతులపై గ్యాంగ్‌రేప్..

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజు

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (11:32 IST)
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజుపాలెంలో రెండు ప్రేమ జంటలు ఏకాంతాన్ని వెతుక్కుంటూ ఓ పాడుబడిన రైస్‌మిల్లులోకి వెళ్లాయి.

వీరిని గమనించిన ఆరుగురు దుండగులు ప్రియుళ్లను బంధించి వారి కళ్లముందే యువతులపై అత్యాచారం చేశారు. కాగా విషయం బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం బాధితులకు రూ.5లక్షలు ఇచ్చి రాజీ కుదర్చినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. ఎయిర్‌ఫిల్‌ ఇంటర్నేషనల్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు మద్యం మత్తులో హల్‌చల్‌ చేశారు. పూటుగా మద్యం సేవించిన విద్యార్థులు రోడ్డుపై హంగామా చేశారు. అంతేకాకుండా ఓ యాచకుడిని చితకబాదిన విద్యార్థులు అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం