Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల ఎదుటే.. పాడుబడిన రైస్‌మిల్లులో యువతులపై గ్యాంగ్‌రేప్..

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజు

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (11:32 IST)
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజుపాలెంలో రెండు ప్రేమ జంటలు ఏకాంతాన్ని వెతుక్కుంటూ ఓ పాడుబడిన రైస్‌మిల్లులోకి వెళ్లాయి.

వీరిని గమనించిన ఆరుగురు దుండగులు ప్రియుళ్లను బంధించి వారి కళ్లముందే యువతులపై అత్యాచారం చేశారు. కాగా విషయం బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం బాధితులకు రూ.5లక్షలు ఇచ్చి రాజీ కుదర్చినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. ఎయిర్‌ఫిల్‌ ఇంటర్నేషనల్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు మద్యం మత్తులో హల్‌చల్‌ చేశారు. పూటుగా మద్యం సేవించిన విద్యార్థులు రోడ్డుపై హంగామా చేశారు. అంతేకాకుండా ఓ యాచకుడిని చితకబాదిన విద్యార్థులు అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం