Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (16:34 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ఓ రైతు పెద్ద సాహసమే చేశారు. ఏకంగా 760 కిలోమీటర్ల దూరం ఎడ్లబండిపై ప్రయాణం చేశారు. ఈ రైతు హందూపురం నుంచి మంగళగిరి వరకు వచ్చారు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. 
 
పవన్‌ను కలిసేందుకు ఓ యువ రైతు ఏకంగా 760 కిమీ దూరం ప్రయాణించడం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఆ రైతు పేరు నవీన్. హిందూపురం నుంచి మంగళగిరికి 28 రోజుల పాటు ప్రయాణించి ఇటీవల మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. 
 
రైతులను ఎదుర్కొంటున్న కష్టాలను పవన్‌కు చెప్పాలని ఆ రైతు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా వందలాది కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించారు. ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడుతూ, వారి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రయాణించారు. రైతు కష్టాలపై డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు అనుమతించాలని ఆ రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments