పోలవరం అప్పుడు అర్థం కాలేదన్నారు, ఇప్పుడెలా అర్థమైంది రాంబాబూ? నెటిజన్ల ట్రోల్స్ (video)

ఐవీఆర్
శనివారం, 29 జూన్ 2024 (12:56 IST)
పోలవరం ప్రాజెక్టు గురించి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పట్టించుకోలేదనీ, దీనితో భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ సందర్భంగా గత ఐదేళ్లుగా అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనలతో పాటు మాజీమంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను ప్రదర్శించారు. ఆ వీడియోలను చూపిస్తూ సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. పోలవరం ప్రాజెక్టు వీరికి హాస్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments