Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు: లోకేష్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (07:34 IST)
గ్రామా సచివాలయ ఉద్యోగులుగా అర్హత సాధించినా పోస్టింగ్ ఇవ్వని కొందరు నిరుద్యోగులు సెల్ టవర్ ఎక్కి ప్రభుత్వంపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా ఈ విషయంఫై ట్విట్టర్ ద్వారా స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ ‘@ysjagan గారి జమానాలో మీకెన్ని అర్హతలున్నా, గ్రామ వాలంటీర్ కావాలంటే వైకాపా వాళ్ళై ఉండాలి. గ్రామ సచివాలయం పోస్టు కొట్టాలంటే క్వశ్చన్ పేపర్ కొనాలి.

ఇవేమీ చేయకుండా టవరెక్కితే రాక్షస రాజ్యంలో ఉద్యోగాలొస్తాయా?, అసలు వైకాపా కలర్ వేయని టవర్ ఎందుకు ఎక్కారని మీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టొచ్చు. బాధ్యతలేని పాలకుడు మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు. చలనం లేని దున్నపోతు ప్రభుత్వంలో కదలిక కోసం మీ జీవితాలను పణంగా పెట్టొద్దు’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments