Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు: లోకేష్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (07:34 IST)
గ్రామా సచివాలయ ఉద్యోగులుగా అర్హత సాధించినా పోస్టింగ్ ఇవ్వని కొందరు నిరుద్యోగులు సెల్ టవర్ ఎక్కి ప్రభుత్వంపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా ఈ విషయంఫై ట్విట్టర్ ద్వారా స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ ‘@ysjagan గారి జమానాలో మీకెన్ని అర్హతలున్నా, గ్రామ వాలంటీర్ కావాలంటే వైకాపా వాళ్ళై ఉండాలి. గ్రామ సచివాలయం పోస్టు కొట్టాలంటే క్వశ్చన్ పేపర్ కొనాలి.

ఇవేమీ చేయకుండా టవరెక్కితే రాక్షస రాజ్యంలో ఉద్యోగాలొస్తాయా?, అసలు వైకాపా కలర్ వేయని టవర్ ఎందుకు ఎక్కారని మీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టొచ్చు. బాధ్యతలేని పాలకుడు మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు. చలనం లేని దున్నపోతు ప్రభుత్వంలో కదలిక కోసం మీ జీవితాలను పణంగా పెట్టొద్దు’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments