Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (16:58 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైకాపా కార్యకర్త ఒకరు పచ్చి బూతులు తిట్టాడు. జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం జైల్లోనే ఉంచాలని కోరారు. రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తాడని భావించి 151 సీట్లలో గెలిపించి ఇస్తే ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి పచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా, జగన్‌పై పచ్చి బూతుల దండకం చదివాడు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ వినండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments