Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సొంతూరిలో వైసిపి గెలుపు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:33 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంతూరిలో వైసిపి గెలుపొందింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్‌, ఆయన ఇల్లు ఉన్న వార్డులో కూడా వైసిపి అభిమానులు గెలుపొందారు.

గ్రామ సర్పంచ్‌ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంత వార్డులో వైసిపి అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టిడిపి మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి.

కడపలో...
కడపలోని తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్‌ పూర్తయింది. చిత్తా రవి ప్రకాష్‌ రెడ్డి 759 ఓట్ల మెజారిటీతో రంగసముద్రం పంచాయితీ సర్పంచ్‌ గా గెలుపొందారు.

మొదటి దశలో 206 స్థానాలకుగాను.. వైసిపి 177, టిడిపి 25, ఇతరులు.. 2 స్థానాలను చేజిక్కించుకున్నాయి. 1.ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె 2.పొరుమామిల్ల టౌన్‌ రెండు పంచాయతీల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments