Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సొంతూరిలో వైసిపి గెలుపు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:33 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంతూరిలో వైసిపి గెలుపొందింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్‌, ఆయన ఇల్లు ఉన్న వార్డులో కూడా వైసిపి అభిమానులు గెలుపొందారు.

గ్రామ సర్పంచ్‌ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంత వార్డులో వైసిపి అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టిడిపి మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి.

కడపలో...
కడపలోని తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్‌ పూర్తయింది. చిత్తా రవి ప్రకాష్‌ రెడ్డి 759 ఓట్ల మెజారిటీతో రంగసముద్రం పంచాయితీ సర్పంచ్‌ గా గెలుపొందారు.

మొదటి దశలో 206 స్థానాలకుగాను.. వైసిపి 177, టిడిపి 25, ఇతరులు.. 2 స్థానాలను చేజిక్కించుకున్నాయి. 1.ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె 2.పొరుమామిల్ల టౌన్‌ రెండు పంచాయతీల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments