Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు వైకాపా ఎమ్మెల్సీలు!!

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (12:10 IST)
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాని ఆరోపిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, మొత్తం 38 మంది ఎమ్మెల్సీల్లో ఇద్దరు మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉన్నారు. ఆ ఇద్దరూ బుధవారం జరిగిన శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఈ ఇద్దరు శాసనసభ్యులు వైకాపాను వీడటం తథ్యమని తేలిపోయింది. 
 
ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికార మార్పిడి జరిగింది. వైకాపా అధికారాన్ని కోల్పోగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులే టార్గట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ తెగ గగ్గోలు పెడుతున్నారు. కేవలం నెల రోజుల కూటమి ప్రభుత్వంలో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఆయన ఆరోపిస్తూ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఇదే కారణంతో ఆయన బుధవారం ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధాని, రాష్ట్రపతిలను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ధర్నాకు ఇద్దరు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. వీరిలో తూమాటి మాధవ రావు,వంకా రవీంద్ర మాత్రం హస్తినకు వెళ్లలేదు కాద.. శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఇపుడు ఇది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల్లో కూడా వీరి అంశం చర్చకుదారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments