Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏరువాక పౌర్ణమి... హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (13:57 IST)
గుంటూరు జిల్లా కాజా గ్రామంలో ఏరువాక పౌర్ణమి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తొలకరి పలకరింపులతో దుక్కి దున్ని నాట్లు వేసే సమయం ఆసన్నమవుతోంది అంటూ రైతన్నలు అరకలు కట్టి పూజలు చేసి భక్తి పారవశ్యంతో ఏరువాక పౌర్ణమి సోమవారం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఏరువాక పౌర్ణమిలో పాలుపంచుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్రాక్టర్ స్వయంగా నడుపుతూ పొలాన్ని దున్నటం పలువురిని ఆకర్షించింది.
 
గ్రామంలో బొడ్డు రాయి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాలయంలో వేదమంత్రాలతో పూజలను చేశారు. ప్రభ తయారుచేసి విద్యుత్ దీపాలతో అలంకరించి ట్రాక్టర్లను, అరకలను కట్టి పూజలను నిర్వహించి పొలాలను అరకలతో దున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments