Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరేందుకు సిద్దమైన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (08:56 IST)
మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తర్వాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. ‘సిద్దం’ సమావేశానికి తాను హాజరు కాబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌ జోక్యంపై వసంతకృష్ణ ప్రసాద్‌ గతంలోనే సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని సీఎం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
 
మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే నారా లోకేష్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ శుక్రవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, పనులు పూర్తి చేసిన పార్టీ నాయకులు తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments