Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదు.. ఓ పిరికిపంద : ఎమ్మెల్యే రోజా

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదనీ కాదనీ, ఓ పిరికిపంద అని వైకాపా ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు.

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (05:43 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదనీ కాదనీ, ఓ పిరికిపంద అని వైకాపా ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. 
 
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ, ఇప్పటికీ ఆయన ఇస్తున్నవాగ్దానాలు, హామీల్లో చాలా మార్పు ఉందని, నిలకడ లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మాటలు కేవలం తన వ్యక్తిగతమే కాదనీ, ప్రజల మనోగతం కూడా అని వ్యాఖ్యానించారు. 
 
ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యేను పిలిచి అవమానించిన కర్నూలు ఘటనతోనే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు దౌర్జన్యం ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దౌర్జన్య, అరాచక పాలన సాగుతోందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments