Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదు.. ఓ పిరికిపంద : ఎమ్మెల్యే రోజా

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదనీ కాదనీ, ఓ పిరికిపంద అని వైకాపా ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు.

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (05:43 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదనీ కాదనీ, ఓ పిరికిపంద అని వైకాపా ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. 
 
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ, ఇప్పటికీ ఆయన ఇస్తున్నవాగ్దానాలు, హామీల్లో చాలా మార్పు ఉందని, నిలకడ లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మాటలు కేవలం తన వ్యక్తిగతమే కాదనీ, ప్రజల మనోగతం కూడా అని వ్యాఖ్యానించారు. 
 
ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యేను పిలిచి అవమానించిన కర్నూలు ఘటనతోనే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు దౌర్జన్యం ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దౌర్జన్య, అరాచక పాలన సాగుతోందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments