Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు చితి మంట.. మరోవైపు పుర్రెల మధ్య ఎమ్మెల్యే, ఆయనను చూసైనా మారాలి

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (16:30 IST)
అసలే కరోనా కాలం.. స్మశాన వాటికలకు వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. అలాంటిది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్మశానంలోకి వెళ్ళిపోయారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి చితికి నిప్పంటించారు. అంతేకాదు కరోనాతో చనిపోయిన వారిని మానవత్వంగా చూడండి అంటూ నినాదాలు చేశారు.
 
ప్రజల్లో అపోహ పోగొట్టి, అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తిరుపతి ఎమ్మెల్యే. కరోనాతో మృతి చెందిన వారి శరీరంలో కేవలం 6 గంటలు మాత్రమే వైరస్ ప్రభావం ఉంటుందని... అనవసరంగా ఎవరూ అపోహలకు గురి కావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు.
 
కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులే అసలు దగ్గరకు రావడం లేదని.. సొంతవారు కూడా లేకుండా చాలామంది అనాధలుగా చనిపోతున్న దారుణ పరిస్థితి ఏర్పడుతోంది.. ఇలాంటి అపోహలను మానుకోవాలన్న ఉద్దేశంతో రెండురోజుల క్రితం గోవింద ధామంలో కరోనాతో చనిపోయిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు చేశానని.. ప్రస్తుతం కరోనాతో మృతి చెందిన వారి చితికి నిప్పు పెట్టానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments