Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు చితి మంట.. మరోవైపు పుర్రెల మధ్య ఎమ్మెల్యే, ఆయనను చూసైనా మారాలి

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (16:30 IST)
అసలే కరోనా కాలం.. స్మశాన వాటికలకు వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. అలాంటిది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్మశానంలోకి వెళ్ళిపోయారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి చితికి నిప్పంటించారు. అంతేకాదు కరోనాతో చనిపోయిన వారిని మానవత్వంగా చూడండి అంటూ నినాదాలు చేశారు.
 
ప్రజల్లో అపోహ పోగొట్టి, అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తిరుపతి ఎమ్మెల్యే. కరోనాతో మృతి చెందిన వారి శరీరంలో కేవలం 6 గంటలు మాత్రమే వైరస్ ప్రభావం ఉంటుందని... అనవసరంగా ఎవరూ అపోహలకు గురి కావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు.
 
కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులే అసలు దగ్గరకు రావడం లేదని.. సొంతవారు కూడా లేకుండా చాలామంది అనాధలుగా చనిపోతున్న దారుణ పరిస్థితి ఏర్పడుతోంది.. ఇలాంటి అపోహలను మానుకోవాలన్న ఉద్దేశంతో రెండురోజుల క్రితం గోవింద ధామంలో కరోనాతో చనిపోయిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు చేశానని.. ప్రస్తుతం కరోనాతో మృతి చెందిన వారి చితికి నిప్పు పెట్టానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments