జనసేనపై అంబటి రాంబాబు ఫైర్.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (10:45 IST)
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైకాపా నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని మాట్లాడారు. పవన్ జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు.
 
తాజాగా అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. "జనసేన సైనికులారా.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి! ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం!!" అలాగే మరో ట్వీట్‌లో.. ‘బాబు గారికి నమస్కారం పెట్టడం.. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టకపోవడం.. అదే మీ సంస్కారం !’ విమర్శించారు. 
 
అంబటి విమర్శలకు పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. తమ అధినేత అంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని.. అందుకే విమర్శిస్తున్నారంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments