Webdunia - Bharat's app for daily news and videos

Install App

యార్లగడ్డ పదవీ కాలం పొడిగింపు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (09:23 IST)
అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత రెండు సంవత్సరాలుగా ఈ పదవిలో యార్లగడ్డ కొనసాగుతుండగా, 2023 ఆగస్టు 25 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు.

క్యాబినేట్ హోదాతో పాటు మంత్రుల‌కు వ‌ర్తించే జీతభత్యాలు, సదుపాయాలు అన్నీ ఈ ప‌ద‌వికి వర్తిస్తాయని పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments