Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ పాపం కేంద్రానిదే, రాష్ట్రాలకు ఏం సంబంధం? : యనమల

రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందన్నారు ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇంటర్నేషనల్ మర్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్

Webdunia
మంగళవారం, 22 మే 2018 (15:55 IST)
రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందన్నారు ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇంటర్నేషనల్ మర్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ధరలు పెంచడం దారుణమన్నారు. దీనివల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతుందని తెలిపారు. 
 
అదే క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు తగ్గించమని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు.. ఆ భారం ప్రజలపై పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments