Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాడికి పోలీసులు భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:48 IST)
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు భారీగా మహరాష్ట్ర మద్యం పట్టుకున్నారు. రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

యాడికి మండలం NH 67 హైవే పై కొత్త పెండేకల్లు గ్రామం వద్ద తెలంగాణకు చెందిన బొలెరో వాహనంలో ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పామిడి రూరల్ సీఐ రవి శంకర్ రెడ్డి, ఎస్ ఐ రాంభూపాల్ మరియు సిబ్బంది కలసి స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య యాడికి పోలీసు స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
 
ఇద్దరి అరెస్టు...1,344 టెట్రా పాకెట్లు స్వాధీనం
రాయదుర్గం సెబ్ పోలీసులు & సెబ్ ప్రత్యేక బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 1,344 టెట్రా  పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇద్దరి అరెస్టు...3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం
గుత్తి సి.ఐ శ్యాంరావు ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments