Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాడికి పోలీసులు భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:48 IST)
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు భారీగా మహరాష్ట్ర మద్యం పట్టుకున్నారు. రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

యాడికి మండలం NH 67 హైవే పై కొత్త పెండేకల్లు గ్రామం వద్ద తెలంగాణకు చెందిన బొలెరో వాహనంలో ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పామిడి రూరల్ సీఐ రవి శంకర్ రెడ్డి, ఎస్ ఐ రాంభూపాల్ మరియు సిబ్బంది కలసి స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య యాడికి పోలీసు స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
 
ఇద్దరి అరెస్టు...1,344 టెట్రా పాకెట్లు స్వాధీనం
రాయదుర్గం సెబ్ పోలీసులు & సెబ్ ప్రత్యేక బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 1,344 టెట్రా  పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇద్దరి అరెస్టు...3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం
గుత్తి సి.ఐ శ్యాంరావు ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments