Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల బస్సుయాత్ర.. బద్వేల్ నుంచి ప్రారంభం

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (09:28 IST)
ఏపీసీసీ అధ్యక్షుడు వై.ఎస్. షర్మిలారెడ్డి ఏప్రిల్ 5వ తేదీన బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కడప లోక్‌సభ నియోజకవర్గానికి తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన సీటులో పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె తొలిసారిగా ఆ స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
 
షర్మిల ఏప్రిల్ 5న ఉదయం 9.45 గంటలకు బద్వేల్ నియోజకవర్గం ఎస్‌ఏ కాశినాయన మండలం అమగంపల్లి గ్రామంలో తన "బస్సు యాత్ర"ను ప్రారంభించనున్నారు. కలసపాడు మండలంలో మధ్యాహ్న భోజనానికి బయలుదేరి సాయంత్రం వరకు పోరుమామిళ్ల, బద్వేల్ పట్టణాల్లో యాత్ర సాగనుంది.
 
 
 
కడప లోక్‌సభ స్థానం పరిధిలోని కడప (ఏప్రిల్ 6), మైదుకూరు (ఏప్రిల్ 7), కమలాపురం (ఏప్రిల్ 8), పులివెందుల (ఏప్రిల్ 10), జమ్మలమడుగు (ఏప్రిల్ 11), ప్రొద్దుటూరు (ఏప్రిల్ 12) అసెంబ్లీ నియోజకవర్గాలను తొలిదశలో ఆమె కవర్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments