Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో మేమే నెంబర్ 1, శంషాబాద్‌కు రండి మేం చూసుకుంటాం!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (00:50 IST)
ప్రపంచంలోనే తాము నెంబర్ వన్ పారిశ్రామిక విధానం తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేములలో కోజెంట్ గ్లాస్ కంపెనీని ప్రారంభించిన సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే రెండేళ్లలో కోజెంట్ సంస్థ నెంబర్ వన్ సంస్థ అవుతుందని జోస్యం చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణకు వచ్చే వ్యాపారవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. వారి రాకను తమకు తెలియజేస్తే ప్రభుత్వ తరపు అధికారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధంగా వేచి ఉంటారన్నారు. వారు రాగానే ముఖాముఖి మాట్లాడేసి 15 రోజుల్లో కంపెనీని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తామన్నారు. ఈ వ్యవహారాన్నంతా తానే స్వయంగా చేస్తానని కూడా చెప్పారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments