World Bank: అమరావతికి ప్రపంచ బ్యాంక్ 800 మిలియన్ డాలర్లు సాయం

సెల్వి
గురువారం, 23 అక్టోబరు 2025 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలి విడత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు 800 మిలియన్ డాలర్లు సాయం అందించనుంది. ఈ ఏడాది చివరి నాటికి రెండవ విడత 200 మిలియన్ డాలర్లను చెల్లించనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు. 
 
అమరావతి రాజధాని నగర తొలి విడత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఒక్కొక్కటి 800 మిలియన్ డాలర్లు, మొత్తం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) నిధులు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాయి. 
 
అదనంగా, కేంద్రం తొలి విడత అభివృద్ధి కోసం 15వేల కోట్ల రూపాయలలో 14వేల కోట్ల రూపాయలు నిధులు సమకూరుస్తుంది. ప్రపంచ బ్యాంకు తన నిబద్ధతలో భాగంగా ఇప్పటికే 207 మిలియన్ డాలర్లను విడుదల చేసిందని, అందులో దాదాపు 50 శాతం వివిధ పనులకు ఖర్చు చేసిందని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments