Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ తవ్వకం.. బ్లాస్టింగ్ ఆపరేషన్.. కూలీ దుర్మరణం

సెల్వి
మంగళవారం, 27 ఆగస్టు 2024 (19:54 IST)
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో రోడ్డు నిర్మాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ సింగ్ (34) అనే కూలీ ప్రాణాలు కోల్పోయాడు.
 
కొండ తవ్వకం కోసం బ్లాస్టింగ్ ఆపరేషన్‌లో రాళ్లు పడిపోవడంతో విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఏవీపీ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే నిర్మాణ సంస్థకు బ్లాస్టింగ్‌కు అనుమతులు లేవని, అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments