Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ తవ్వకం.. బ్లాస్టింగ్ ఆపరేషన్.. కూలీ దుర్మరణం

సెల్వి
మంగళవారం, 27 ఆగస్టు 2024 (19:54 IST)
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో రోడ్డు నిర్మాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ సింగ్ (34) అనే కూలీ ప్రాణాలు కోల్పోయాడు.
 
కొండ తవ్వకం కోసం బ్లాస్టింగ్ ఆపరేషన్‌లో రాళ్లు పడిపోవడంతో విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఏవీపీ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే నిర్మాణ సంస్థకు బ్లాస్టింగ్‌కు అనుమతులు లేవని, అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments