Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూ వివాదం.. జేసీబీ కింద బిడ్డలతో పడుకున్న మహిళలు... ఎక్కడ? (video)

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (16:04 IST)
JCB
ఆస్తుల కోసం తగాదాలు మామూలే. ఆస్తుల కోసం ఏమైనా చేసేందుకు చాలామంది సిద్ధంగా వుంటారు. కారణం డబ్బు. ప్రస్తుత కాలంలో డబ్బు మనుషులే అధికమవుతున్నారు. డబ్బు కోసం ఏమైనా చేసేందుకు వెనకాడట్లేదు. 
 
ఈ విషయాన్ని పక్కనబెడితే.. చిత్తూరు జిల్లాలో ఆస్తి కోసం దారుణం జరిగింది. చిత్తూరు, పలమనేరు, బైరెడ్డి మండలం, తాతిరెడ్డి పల్లి గ్రామంలో పసిబిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. 
 
అయితే జేసీబీ నడిపే వ్యక్తి మహిళలపై బండిని ఎక్కించే ప్రయత్నం చేయడంతో.. కొందరు స్థానికులు షాకై మహిళలను పక్కకు లాగేశారు. రెండు వర్గాల మధ్య భూ వివాదం నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా జేసీపీ నడిపే వ్యక్తితో పాటు ఆస్తుల కోసం దారుణంగా ప్రయత్నించిన వారిపై తిట్టిపోస్తున్నారు. భూవివాదం కోసం ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments