Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. కౌన్సిలింగ్ కోసం వెళ్లింది.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (15:25 IST)
భార్యాభర్తల గొడవల కారణంగా విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన శ్రావణికి విశాఖకు చెందిన వినయ్ తో నాలుగు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు జరుగుతుండటంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో పోలీసులు ఇద్దరినీ గురువారం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్ కు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగా.. శ్రావణి ఫోన్ లో మాట్లాడుతూ బయటకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు పాలైన శ్రావణి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణి భర్తను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments