Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. కౌన్సిలింగ్ కోసం వెళ్లింది.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (15:25 IST)
భార్యాభర్తల గొడవల కారణంగా విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన శ్రావణికి విశాఖకు చెందిన వినయ్ తో నాలుగు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు జరుగుతుండటంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో పోలీసులు ఇద్దరినీ గురువారం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్ కు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగా.. శ్రావణి ఫోన్ లో మాట్లాడుతూ బయటకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు పాలైన శ్రావణి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణి భర్తను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments