Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవంతో మూడు రాత్రులు గడిపిన భార్య! ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:00 IST)
అసలే కరోనా మహమ్మారి. ఇలాంటి సమయంలో సాధారణంగా చనిపోయినా కరోనా వైరస్‌తోనే చనిపోయారనే భయం పీడిస్తోంది. అందుకే సొంత కన్నతల్లిదండ్రులు చనిపోయినా, కన్నబిడ్డలు, తోబుట్టువులు, బంధువులు ఇలా ఏ ఒక్కరూ శవం సమీపానికి కూడా రావట్లేదు. అందుకేనేమో ఆ భార్య భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని మూడు రోజుల ఒంటరిగా ఉండిపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా కొత్త హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగా రెడ్డి అనే వ్యక్తి వృద్దాప్య సమస్యలతో మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం మతిస్థిమితంలేని ఆయన భార్య శకుంతలకు తెలియదు. 
 
అలా మూడు రోజులపాటు గడిచిపోయింది. అయితే, లింగారెడ్డి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి  ఇంట్లోకి వెళ్లి చూడగా లింగారెడ్డి చనిపోయివున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ లింగారెడ్డి కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా, కుమార్తె మాత్రం ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. వీరికి పోలీసులే తండ్రి చనిపోయిన విషయాన్ని చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments