Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో యువతిపై అత్యాచారం, హత్య

Webdunia
ఆదివారం, 1 మే 2016 (19:45 IST)
చిత్తూరు-కర్ణాటక సరిహద్దులో దారుణం జరిగింది. ఒక యువతిపై అత్యాచారం చేసి ఆ తరువాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. వి.కోట సమీపంలోని శీతంపల్లె వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా యువతి మృతదేహం కనిపించింది. 
 
యువతిపై అత్యాచారం చేసి దారుణంగా కొట్టి ఆ తరువాత కిరోసిన్‌ పోసి నిప్పటించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే సంఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. కర్ణాటక రాష్ట్రానికి అతి సమీపం కావడంతో ఆ రాష్ట్రానికి చెందిన యువతిగానే పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments