Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో యువతి కిడ్నాప్‌... తల్లిదండ్రులే దాచేశారా...?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2016 (20:14 IST)
తిరుపతిలో ఒక వివాహిత కిడ్నాప్‌కు గురైంది. రేణిగుంట రోడ్డు కాటన్‌ మిల్లుకు చెందిన ప్రసన్న కుమార్‌కు, అదే ప్రాంతానికి చెందిన తేజశ్రీకి 2015 అక్టోబర్‌ 20వ తేదీ వివాహమైంది. ఇంట్లో వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమవివాహం చేసుకున్నారు. బెంగుళూరులోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేకుండానే ప్రసన్నకుమార్‌ తన కుటుంబాన్ని బెంగుళూరులో ఉంచాడు. 
 
అయితే ఈ నెల 18వ తేదీ తన కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళివస్తానని తేజశ్రీ తిరుపతికి వచ్చింది. ఆ తరువాత నుంచి తనకు కనిపించలేదంటూ ప్రసన్నకుమార్‌ తిరుపతి ఈస్టు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను ఎవరో కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రసన్నకుమార్‌. అయితే తేజశ్రీని ఆమె తల్లిదండ్రులే కనిపించకుండా చేశారని కూడా ఫిర్యాదులో ప్రసన్న కుమార్‌ పేర్కొన్నాడు. తిరుపతి ఈస్టు పోలీసులు ఫిర్యాదు ఆధారంగా యువతి కోసం గాలిస్తున్నారు.

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments