Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ముసుగు దొంగలు.. వ్యాపారి ఇంట్లో చొరబడి మహిళను చంపేశారు..!

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (10:30 IST)
తిరుపతిలో ముసుగు యువకుల దాడిలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాయల్ నగర్‌లో గురువారం వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లోకి వృద్ధురాలు, బాలిక మినహా కుటుంబ సభ్యులందరూ లేని సమయంలో ముసుగు ధరించిన యువకుడు చొరబడ్డాడు. 
 
ఇంట్లో ఉన్న మహిళ, బాలికపై దాడి చేశాడు. కత్తి దాడిలో 75 ఏళ్ల జయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక నియాతి (12) తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
దాడి చేసిన వ్యక్తి ఒంటరిగా వచ్చాడా లేక ఇతరులతో వచ్చాడా అనేది తెలియరాలేదు. రెండేళ్ల క్రితం ఈ వ్యాపారి కుటుంబ సభ్యులపై కూడా ఇదే తరహాలో కత్తి దాడి జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 
 
పోలీసు సిబ్బందితో కలిసి ఎస్పీ ఇంటిని పరిశీలించారు. ఇప్పటికే వరకు చిక్కిన ఆధారాల ఆధారంగా దుండగుడిని పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments