Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఆర్కే బీచ్‌లో అర్థనగ్నంగా యువతి మృతదేహం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (12:36 IST)
విశాఖపట్టణం సముద్రతీరంలోని ఆర్కే బీచ్‌లో ఓ దారుణం జరిగింది. ఓ యువతి అనామానాస్పదంగా మృతి చెందింది. ఈ యువతి మృతదేహం అర్థనంగా కనిపించడంతో ఆ ప్రాంతంలో విహారానికి వెళ్లిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ మృతదేహాం తీరు చూస్తే అనేక అనుమానాలకు తావిస్తుంది. మృతదేహం మాత్రం1 ఇసుకలో కూరుకునిపోగా, కేవలం మృతదేహం మాత్రం బయటకు కనిపించింది. సమాచారం అందుకున్న ఆర్కే బీచ్ పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అన్నది అంతుపట్టడంలేదు. 
 
మృతురాలిని గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయువతి.. రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా, ఆర్కే బీచ్‌లో ఒక మృతదేహం ఉన్నట్టు సమాచారం అందుకుని అక్కడకు వెళ్లి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మృతదేహంపై ఉన్న పలు గాయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments