Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూ.. రాజయ్యను బలిచ్చారు: దానం నాగేందర్

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (13:16 IST)
సీఎం కేసీఆర్‌ను, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌నేత దానం నాగేందర్‌ పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దళితుడైన రాజయ్యను బలిచ్చారని దానం నాగేందర్‌ విమర్శించారు.
 
ఇకపోతే.. పేదప్రజల అభ్యున్నతి కోసం మేనిఫెస్టోలో లేని హమీని సైతం పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 
 
అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథాకాలను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిందని, ఈ పథకాల కింద అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments