Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి ఓటర్లకు ధన్యవాదాలు.. పరాజయంపై ఆత్మశోధన : సోనియా

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (08:31 IST)
పుదుచ్చేరి ఓటర్లకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. అదేసమయంలో అసోం, కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవంపై అత్మశోధన చేసుకుంటామని ఆమె ప్రకటించారు. 
 
గురువారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ... 'అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీ ఓటమికి కారణాలేమిటో విశ్లేషించుకుంటాం. మరింత ఉత్తేజంతో ప్రజాసేవకు పునరంకితమవుతాం' అని వ్యాఖ్యానించారు. 
 
'అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళల్లో ప్రజల తీర్పును సవినయంగా స్వీకరిస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడంలో ఓటర్ల ఉత్సాహాన్ని హర్షిస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు.. అదేసమయంలో తిరిగి అధికారాన్ని కట్టబెట్టిన పుదుచ్చేరిన ఓటర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్టు సోనియా గాంధీ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments