Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీటుకో టీవీ.. దానికో రిమోట్‌...వై ఫై ...ఎయిర్ బ‌స్సులో కాదు, ఎర్ర బ‌స్సులో....

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (21:55 IST)
విజయవాడ: దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ టీవీ ఏర్పాటు చేసి... దానిలో ఒకటో రెండో సినిమాలు వేస్తుండటం సర్వసాధారణం. ఈ మధ్య కాస్త ముందడుగు వేసిన కొన్ని ట్రావెల్‌ సంస్థలు బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనికి ముందడుగుగా బస్సులో సీటుకో టీవీ... ఇష్టమైన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుంది. 
 
సీటుకో టీవీ.. దానికో రిమోట్‌...వైఫై...ఎయిర్ బ‌స్సులో కాదు...ఎర్ర బ‌స్సులోనే. ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఆర్టీసీలో అత్యాధునిక లగ్జరీ బస్సులైన అమరావతి బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి మనకు నచ్చిన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీనిని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇది రవాణా రంగంలో సరికొత్త ప్రయోగమని ఆర్టీసీ అధికాలు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments