Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో దారుణం: భర్తను బ్లేడుతో గొంతుకోసి..?

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (11:12 IST)
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని బోదవాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొదవాడకు చెందిన కామేష్ (30) ను అతని భార్య లక్ష్మి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి ఆమె పరారైంది. 
 
దీనిపై స్థానికులను విచారించిన పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే ఆమె భర్తను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments