వివాహేతర సంబంధాలు.. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

సెల్వి
శనివారం, 11 అక్టోబరు 2025 (16:33 IST)
వివాహేతర సంబంధాల కారణంగా అనేక సంఘటనలు జరగ్గా..తాజాగా చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన భర్తను ఓ మహిళ దారుణంగా చంపేసింది. ఏపీలోని చిత్తూరు పట్టణంలోని దుర్గమ్మ గుడి వీధిలో అక్టోబరు 6వ తేదీన బి. వెంకటేష్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 
 
పోలీసుల విచారణలో భార్యే హంతకురాలని తేలింది. వెంకటేష్ రెండవ భార్య తులసి మునియమ్మ అలియాస్ కావ్య(22)పై అనుమానం రావడంతో పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో కావ్యకు సురేష్ (23)అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
వీరి అక్రమ సంబంధం గురించి తెలిసిన కావ్య భర్త.. ఆమెన నిలదీశాడు. దీంతో తమ సుఖానికి భర్త అడువస్తున్నాడని ప్రియుడు సురేశ్ తో కలిసి కావ్య.. వెంకటేశ్‌ను చంపేసింది. 
 
ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు.. వెంకటేష్ ను తాడుతో వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం చేశారు. అయితే తర్వాత విచారణలో అది హత్య అని తేలగా దర్యాప్తు వేగవంతం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments