Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కోర్టులో ఉద్యోగం.. కోపంతో ఊగిపోయిన భర్త.. ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:12 IST)
భార్యకు కోర్టులో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె భర్త మాత్రం కోపంతో రగిలిపోయాడు. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి తగల పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయితే ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అప్రమత్తమవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. నిందితుడు సురేశ్ రాజన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. కాగా.. ఆగస్టు 2 అతడి భార్య ఇఫ్షీబాయికి కోర్టులో ఉద్యోగం వచ్చింది.
 
అయితే.. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేని అతడు ఆమె కోపంతో రగిలిపోయాడు. ఆమెను వేధించడం ప్రారంభించిన అతడు ఇటీవల ఓ రోజు ఆమెను కూర్చీకి కట్టేశాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో ప్రాణ భయంతో వణికిపోయిన ఆమె.. పెద్ద పెట్టున కేకలు పెట్టండంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments